ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 9న జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ప్రకటన

Education |  Suryaa Desk  | Published : Sat, Jun 01, 2024, 03:54 PM

దేశంలోని ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ర్యాంకులను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను తాజాగా విడుదల చేశారు. తాజాగా రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ప్రాథమిక 'కీ' విడుదల చేయబడుతుంది. ఈ నెల 26న జరిగిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com