లింగాల మండలంలోని లోపట్నూతల గ్రామానికి చెందిన 15 వైసిపి కుటుంబాలు గురువారం టిడిపిలోకి చేరాయి. వీరిని పులివెందుల కూటమి అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారు వివేక్, అమరేష్, బాలంకన్న, సూరి, హృతిక్, జితేంద్ర,ముని , అనిల్,ప్రవీణ్ సుభాష్,అనిల్,యశ్వంత్,శ్రీకాంత్,రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.