ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్వింటా చింత పండు గరిష్టంగా రూ.15000

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 01:18 PM

హిందూపురం వ్యవసాయ మార్కెట్లో చింతపండు క్వింటా ధర గరిష్టంగా రూ. 15 వేలు పలికింది. మార్కెట్ కు గురువారం 2, 107 క్వింటాళ్ల సరుకు ఈ-నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. కరిపులి క్వింటా గరిష్టంగా రూ. 15 వేలు, కనిష్టంగా రూ. 8 వేలు, సగటున రూ. 11 వేల ప్రకారం ధర పలికిందన్నారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 8. 500, కనిష్టంగా రూ. 4 వేలు, సగటున రూ. 5 వేలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com