రాజంపేట నియోజకవర్గంలో వైసీపీకి భారీ గండి పడింది. రాజంపేటలో ప్రముఖ న్యాయ వాది, వైసీపీ నేత కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలువురు క్షత్రియులు బుధవారం నారా లోకేష్ సమక్షంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయి టీడీపీలో చేరమన్నారు.