ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్యుతాపురంలో పట్టపగలు చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 10:20 AM

అచ్యుతాపురంలో పట్టపగలే చోరీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన అల్లు కృష్ణ, అమ్మాజీ దంపతులు రోజూ మాదిరిగానే శుక్రవారం కూలీ పనులు కోసం వెళ్లిన తరవాత ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, రూ. 75 వేల నగదును చోరీ అయ్యింది. ఇంటికి వచ్చిన దంపతులకు బీరువాలోని దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో చోరీ జరిగిన విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం చోరీ జరిగిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com