ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 01:20 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దయాచవరం, మొద్దులపల్లి గ్రామాలలో సిఐ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. అనంతరం ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర నాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com