ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 01:27 PM

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో నేటి నుంచి 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 14 పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్వామి వారి ధర్శనానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. శివనామ స్మరణతో ఆలయం మారు మ్రోగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com