ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరయు నది శివుని శాపానికి ఎలా గురైందో తెలుసా..!

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 12:02 PM

గంగా నదికి ఉపనది అయిన సరయు నది ఉత్తరాఖండ్‌లో పుట్టి అయోధ్యని ఆనుకుని ప్రవహిస్తుంది. అయితే ఈ నది శాపగ్రస్తమైందని అందరికీ తెలీదు.
విష్ణువు అవతారమైన శ్రీ రాముడు తన అవతారం చాలించే సమయంలో ఈ నదిలోనే జల సమాధి అయ్యి తన జీవితానికి ముగింపు పలికాడు. దీని కారణంగా మహా శివుడు సరయు నదిపై ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ సమయంలో శివుడు సరయు నదిలో మునిగితే పాపాలు మాత్రమే పోతాయని, పుణ్యఫలం మాత్రం లభించదని శపించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com