ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ ఆడనున్న కోహ్లీ, రోహిత్!

sports |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 11:13 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లనున్నారట. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా కరేబియన్, అమెరికా వేదికగా జూన్ 4న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com