ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10, 12 తరగతుల ఫలితాలపై సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం

Education |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 10:37 AM

10, 12 తరగతుల మార్కుల ఫలితాల విషయంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డివిజన్, డిస్టింక్షన్‌ను ప్రకటించబోమని పేర్కొంది.
మెరిట్‌ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్‌పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ భరద్వాజ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com