ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టి‌డి‌పి కార్యకర్తలను నిర్భంధించడంపై మండిపడ్డ భువనేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:09 PM

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తల్లి వర్ధంతి కార్యక్రమానికీ వెళ్లకుండా అతనిని అడ్డుకోవటం దుర్మార్గమైన చర్య అని నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఇలాంటి నిర్బంధాలు హేయమైన చర్యలని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వ వైఖరి బాధించిందని తెలిపారు. రాష్ట్రంలో అన్నీ వ్యవస్థలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండడాన్ని అడ్డుకోవడాని చంద్రబాబు ఆందోళన చేసేవారని గుర్తు చేశారు. ఇదేం చట్టం.. ఇదెక్కడి న్యాయమంటూ ఆమె మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com