ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడాకారులకు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 11:53 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన రెజ్లింగ్ క్రీడాకారులకు పరిగి దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఈ సందర్బంగా ఈనెల 24 నుండి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే 8 మంది క్రీడాకారులకు ట్రస్టు తరపున 12 వేల రూపాయలు చెక్కును తహసిల్దార్ సౌజన్య లక్ష్మి, ఎస్సై నరేంద్ర చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ పరిగి వేణు గోపాలరావు ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా జీవితకాల హామీలో భాగంగా పిహెచ్సిలో గర్భిణులకు మధ్యాహ్న భోజన వసతిని పరిగి వేణుగోపాలరావు కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com