మంత్రి బొత్స రాజధాని పై సంచలన కామెంట్స్ చేవారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 'ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటి. విశాఖలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే ముంబై ని తలదన్నే నగరం అవుతుంది. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలి. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించొద్దు. యాత్రలను అడ్డుకోవడం 5 నిమిషాల పని. కానీ అది పద్ధతి కాదు' అని అన్నారు.