ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తున్న ఎంపీ మోపిదేవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 11:19 AM

అమ్మ మీరు ఎలా ఉన్నారు? ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, మీ యోగక్షేమాలు తెలుసుకునేందుకే మేము వచ్చామంటూ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. ఆదివారం రేపల్లె పట్టణంలోని 24 వ వార్డులో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాల సృష్టికర్త ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com