బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో నిరసన వ్యక్తం చేసింది. జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన గైని పూజ తల్లిదండ్రులు మరణించిన సమయంలో ఆమె మైనర్ కాగా వేరే వ్యక్తి తన భూమిని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అనుభవిస్తున్నాడని సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేసింది. సంబంధిత అధికారులను వివరాలు అడిగి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు.