కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ వాసులు ధనుంజయ్ కుమారుడు (6)గత కొన్నిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాదపడుతన్నాడు. చికిత్స చేయించుకోడానికి ఆర్థిక స్థోమతలేఖ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు.
వెంటనే స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి తనవంతుగా ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కే.హెచ్.ఆర్ సేవాదళ్ సభ్యులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తమవంతు సహాయం (9666685869) ఫోన్ పే నెంబర్ ద్వారా అందించగలరని విజ్ఞప్తి చేశారు.