ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:22 AM

వైరాలో ఆదివారం వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ పాల్గొంటున్నారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ప్రజలను ఐదు మండలాలు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొనాలని సందర్భంగా కోరారు. ఉదయం 10: 30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com