ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంప్యూటర్ ఆపరేటర్లకు నగదు చెల్లింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:34 AM

ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు సోమవారం కేఎంసీ అధికారులు నగదు చెల్లించారు. ప్రజల నుండి స్వీకరించిన ఆరు గ్యారంటీల దరఖాస్తులను కేఎంసీ అధికారులు జనవరిలో ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్ చేయించారు. నాటి నుండి ఆపరేటర్లు నగదు కోసం ఎదురుచూస్తుండగా, తాజాగా 238 మందికి రూ. 8. 43 లక్షలు విడుదల చేశారు. ఈ నగదును ఆపరేటర్ల బ్యాంక్ ఖాతాల్లో అధికారులు జమ చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com