ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరుణగిరిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:34 AM

ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరిలో అల్లె సాయికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ ఖమ్మం నగర అధక్షుడు, పీసీసీ సభ్యులు మహ్మద్ జావీద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలుపు స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగం అంజయ్య, సత్యనారాయణ, లక్ష్మణ్, జహీర్, ఆసీఫ్, ఉపేందర్ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com