ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల నమ్మకం కోల్పోకుండా అభివృద్ధి: నామా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:33 AM

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తాను కష్టపడి ఎదిగానని, రెండు సార్లు తనను గెలిపించిన ప్రజల నమ్మకం కోల్పోకుండా రాజకీయాలకతీతంగా పని చేశానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని బ్యాంక్ కాలనీలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మరోమారు తనను గెలిపిస్తే జిల్లాకు అత్యధికంగా నిధులు సాధించడంతో పాటు ప్రజల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడుతానని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com