ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జన జాతర సభకి బయలుదేరిన ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:01 PM

పార్లమెంట్ ఎన్నికల భాగంగా నారాయణపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జన జాతర సభకి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశానుసారం ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com