ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 నుంచి 22 వరకు సీతారాముల జాతర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:03 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలంలోని శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పేరు గాంచింది. జాతర నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పూర్తిచేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపద్యంలో ఆంక్షల మధ్య జాతర జరగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com