ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన "డీజే టిల్లు"

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 02:10 PM

విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటించిన "డీజే టిల్లు" సినిమా ఫిబ్రవరి 12, 2022న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్ 16, 2024న మధ్యాహ్నం 4:30 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది అని సమాచారం.


ఈ సినిమాలో ప్రిన్స్, మురళీధర్, ప్రగతి మరియు ఇతరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com