ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేశ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 12:02 PM

మహేశ్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 8 నుంచి మహేశ్ మళ్లీ సెట్స్ లోకి అడుగు పెడతారని టాక్ . ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com