ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీపీ గొడవలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

national |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 01:12 PM

చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉమేందర్‌(33) ఆదివారం తన ప్యామిలీతో కలిసి బయటకు వెళ్ళారు.తిరిగి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్‌ చేసుకొని ఎక్కారు. అయితే కారు డ్రైవర్‌ ఓటీపీ చెప్పమని ఉమేందర్‌ను అడిగాడు.కాగా ఓటీపీ చెప్పడంలో లేటైనా కారణంగా డ్రైవర్ తో గొడవ జరిగి ఉమేందర్‌ కారు నుండి దిగారు.దీంతో కోపంతో ఉమేందర్‌పై డ్రైవర్‌ దాడిచేశాడు.వెంటనే ఉమేందర్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com