ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూగబోయిన కాంగ్రెస్ కార్యాలయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2017, 11:41 AM

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూగబోయాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉండటంతో ఆ పార్టీ నేతలు తమ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ ఆఫీసులన్నీ జనాలు లేక వెలవెల బోతున్నాయి. అనుకున్నంతా స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు కలవరానికి గురవుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సోనియాను కలిసి మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో రాహుల్ మాట్లాడనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com