అహ్మదాబాద్ : పటేదార్ రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు హర్షద్ పటేల్ తల్లిదండ్రులు విరామ్ గామ్ లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయమే హార్డిక్ తల్లిదండ్రులు భరత్ పటేల్, ఉషా పటేల్ లు విరామ్ గామ్ లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చి క్యూలో నిలుచుని తమ వంతు రాగానే ఓటు వేశారు. ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో హార్ధక్ పటేల్ కాంగ్రెస్ లో ఎన్నికల పొత్తుకుదుర్చుకున్న సంగతి తెలిసిందే.