అసలే ఎండలు మండిపోతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట బడులు ఎప్పటి నుండి నిర్వహిస్తారు అన్న చర్చ జోరుగుగా సాగుతోంది. ప్రభుత్వం ఏఫ్రిల్ 1నుండి అయినా ఒంటిపూటబడులను నిర్వహిస్తారా అన్న చర్చ జోరందుకుంది. ఎండలు త్రీవతరం అయ్యాయి. దీంతో విద్యార్థులకు ఒంటిపూటవేసవిబడులతో కాస్తఉపశమనం కలుగనుందన్న వాదనలు లేకపోలేదు. ఏదిఏమైన పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభం ఎప్పుడు నుండి ప్రారంభం కానున్నాయని అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.