19-03-2022 శనివారం అనగా ఈ రోజు, రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, జె-బ్రాండ్స్ నిషేధంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు* మేరకు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు జి.వి.ఎస్ ఆంజనేయులు,నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విచేయుచున్నారు. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు మీడియా మిత్రులు హాజరుకావాల్సిందిగా కోరుచున్నాము అని నరసరావుపేట టీడీపీ విభాగం పిలుపునిచ్చింది.