ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరంలో జగన్ కు ఘన స్వాగతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2017, 10:38 AM

వైసీపీ అధినేత జగన్ గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు జగన్ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ బీసీ సెల్ సమావేశం జరగనుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వారి వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి వైసీపీ బీసీ విభాగం నేతలు హాజరుకానున్నారు. మరోవైపు, ధర్మవరంలో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేనేత కార్మికులు నెల రోజులకుపైగా దీక్షను కొనసాగిస్తున్నారు. వారికి భరోసా కల్పించేందుకు జగన్ ధర్మవరం వెళ్లనున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com