ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి లో తగ్గనున్న మొబైల్ ఫోన్స్ ధరలు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 28, 2022, 09:04 PM

ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ల విడిభాగాలు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బ్యాండ్స్, వేరబుల్ డివైజ్ ల విడిభాగాల పై విధించే దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించే అవకాశముంది. కస్టమ్స్ నిబంధనలు కూడా సరళీకరించే అవకాశం ఉంది. బడ్జెట్ లో ఇవి ప్రవేశపెడితే ఫోన్లు, స్మార్ట్ డివైజ్ ల ధరలు తగ్గుతాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ సిద్దమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com