ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ సముద్ర తీరంలో నాలుగు బోట్లు దగ్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 04, 2022, 05:08 PM

విశాఖపట్నం నగరంలోని సముద్ర తీరంలో నాలుగు బోట్లు దగ్ధం అయ్యాయి. చేపలు పట్టేందుకు ఉపయోగించే రింగ్ నెట్స్ విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ లో సంప్రదాయ మత్స్యకారులు మరో బోటుకు నిప్పు పెట్టారు. దానితో మంటల్లో మొత్తం నాలుగు బోట్లు దగ్ధమయ్యాయి. పోలీసులు ఒడ్డున ఉండగానే మత్స్యకారులు సముద్రంలో పడవలకు నిప్పు పెట్టారు. ఈ పరిస్థితిలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com