విశాఖపట్టణం: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కామాంధుడిపై మల్కాపురం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసారు. ఈమేరకు ప్రకాష్ నగర్ హ్తెస్కూల్ లో చిన్నారులప్తె ప్తెశాచికంగా వ్యవహరించినందుకు మహిళలు దేహశుద్ది చేసారు.
దొమాన చిన్నారావు అసాంఘిక కార్యకలాపాలు చెయ్యడం, పోలీసు అధికారులపై తిరగబడడం తో 2015 లో పోలీసులు అతడిపై రౌడీ షీటు తెరిచారు. ఆఖరికీ మ్తెనర్ బాలికలను వేధించడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్కాపురం సిఐ దుర్గాప్రసాద్ పెర్కొన్నారు.