కృష్ణాజిల్లా మచిలీపట్నం : రామానాయుడు పేట శ్రీ చైతన్య కాలేజీ సమీపంలో కన్నతల్లి పై కొడుకు దాడి.కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ కొడుకుల మధ్య ఘర్షణ. ఆగ్రహంతో క్రికెట్ బ్యాట్ తో తల్లిని చితకబాదిన కొడుకు.నిందితుడు రాయవరం గ్రామం సచివాలయ ఉద్యోగిగా గుర్తించిన పోలీసులు.గాయాలపాలైన తల్లిని చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి..