ఈరోజు బుధవారం *11-03-2020* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది.శ్రీవారి సర్వ దర్శనానికి *1* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి *04* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు *3* గంటల సమయం పడుతోంది. నిన్న మార్చి *10* వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు *61,045* మంది నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.49 కోట్లు.