రేపు విజయనగరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. రేపు ఉ. 9:10 గం తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు. రేపు ఉ. 11 గం విజయనగరానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. పోలీస్ బ్యారెక్ గ్రౌండ్ లో దిశ పీఎస్ ను జగన్ ప్రారంభించనున్నారు. రేపు మ. ఒంటిగంటకు విజయనగరం నుంచి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.