కుప్పంలో ప్లెక్సీల రగడ చెలరేగింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటన వెళ్లనున్నారు. పట్టణమంతా వైసిపి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వారం క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భాంగా భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్లెక్సీలను తొలగించకపోవడంపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.