ఉంగుటూరు (మ) ఆత్కూరులో గంజాయి పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా గంజాయి సీజ్ చేశారు. నిందితులు ఎక్సయిజ్ పోలీసులపై రాళ్లతో దాడికి యత్నించి పరారైయ్యారు. గంజాయి కేసులోనే యువకుడు అరెస్టై కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వాయిదా నుంచి తిరిగివస్తూ మళ్ళీ గంజాయి పట్టుకొచ్చాడు.