ఢిల్లీ లో జరిగిన 3 వ ఇండియా ఎనర్జీ ఫోరంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు .ఈ కార్యిక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ .. మన తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, భారతదేశాన్ని తక్కువ కార్బన్ ఎకానమీగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఇసిడి) దేశాలు.