ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యానాం పర్యటనకు రానున్న పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 10:30 AM

తూర్పుగోదావరి జిల్లా : నేడు యానాం పర్యటనకు రానున్న పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ.ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే గవర్నర్ కిరణ్ బేడీ కు స్వాగతం పలుకుతాం లేకపోతే నిరసన తెలుపుతామని మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రకటన.కిరణ్ బేడీకి ఘన స్వాగతం పలుకుతా మంటున బీజేపీ నాయకులు. కాంగ్రెస్, బిజెపి నేతల ప్రకటనలతో ఉద్రిక్తత, నిరసనలు జరుగే అవకాశంతో అప్రమత్తమైన పోలీసులు.యానాం చేరుకున్న  ఆంద్రప్రదేశ్ కు చెందిన 3 బెటాయన్ల పోలీస్ బలగాలు.యానాం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం ....యానాం రచనా సింగ్ 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com