చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళ వంటకాలను రుచి చూడనున్నారు. తమిళనాడులో లభించే స్థానిక రుచులను ఆయనకు రాత్రి భోజనంలో పెట్టనున్నారు. టమోటా చారు, అరుచువిట్టా సాంబారు, కడ్ లాయ్ కుర్మా, కవణరాశి హల్వాతో మరికొన్ని భారతీయ వంటలను వడ్డీస్తారు. ఇప్పటికే తమిళనాడు చేరుకున్న జిన్ పింగ్ ఐటీసీ హోటల్ లో బస చేయనున్నారు. అక్కడి నుంచి మహా బలిపురం చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి ఆయనకు స్వాగతం పలకనున్నారు.