కాశ్మీర్లో అంతర్గత భద్రతను సమీక్షించిన తరువాత భద్రతా కారణాల రీత్యానే బలగాలను మోహరించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. జమ్ము కాశ్మీర్కు తాజాగా కేంద్రం 100 కంపెనీల బలగాలను పంపడంపై పలు రకాల ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యానే బలగాలను పంపామని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.