నేడు సుప్రీం కోర్టులో లో విచారణకు రానున్న వీవీప్యాట్ లెక్కింపు కేసు.50 శాతం వీవీప్యాట్ యంత్రాలు స్లిప్పులను లెక్కించాలని కో ఏపీ సీఎం చంద్రబాబు పిటీషన్ . చంద్రబాబు పిటీషన్ లో ఇంప్లీడ్ అయిన 21 రాజకీయ పార్టీలు.గత విచారణలో కేంద్ర ఎన్నికల సంఘం,కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో నోటీసులు వారిని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇవ్వలకి విచారణ వాయిదా వేశారు.దింతో ఈ పిటీషన్ కాసేపట్లో విచారణకు రానుంది