ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సుప్రీం కోర్టులో లో విచారణకు రానున్న వీవీప్యాట్ లెక్కింపు కేసు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 12:05 PM

నేడు సుప్రీం కోర్టులో లో విచారణకు రానున్న వీవీప్యాట్ లెక్కింపు కేసు.50 శాతం వీవీప్యాట్ యంత్రాలు స్లిప్పుల‌ను లెక్కించాల‌ని కో ఏపీ సీఎం చంద్ర‌బాబు పిటీష‌న్ . చంద్రబాబు పిటీష‌న్  లో ఇంప్లీడ్ అయిన 21 రాజ‌కీయ పార్టీలు.గ‌త విచార‌ణ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం,కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టులో నోటీసులు వారిని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇవ్వలకి విచారణ వాయిదా వేశారు.దింతో ఈ పిటీష‌న్ కాసేపట్లో విచారణకు రానుంది 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com