ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లె గ్రామం లోనీ వైసీపీ కి చెందిన సానే శివ (ఉప సర్పంచ్ ), సానే శ్రీనివాసులు, సత్యనారాయణ, పంజాగాలా హరి, బాల చంద్రుడు, సానే లింగమూర్తి, పత్తి శీను, రామకృష్ణడు, షేక్ హుస్మాన్, ఓబులేసు మరియు వారి అనుచర వర్గం 50 కుటుంబాలు టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో గురువారం వైస్సార్సీపీ నుండి టీడీపీ పార్టీ లోకి చేరారు. వీరికి టీడీపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.