ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మపోరాట దీక్ష స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 07:16 AM

విజయనగరం:  టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం రాష్ట్ర విభజన హామీలను అమలుచేయడం లేదంటూ ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కాగా ఈనెల 27న జిల్లా కేంద్రంలో ధర్మ పోరాట దీక్షను నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత వహించనున్న ఈ సభకు సంబంధించి మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు స్థల పరిశీలన చేశారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కే ఏ నాయుడు, మీసాల గీత తదితరులు కూడా స్థల పరిశీలనలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com