న్యూఢిల్లి : శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును పున:సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను నవంబర్ 13కు వాయిదా వేసింది. నవంబర్ 13న మధ్యాహ్నం 3 గంటలకు దీనిపై విచారణ జరుపనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.