కర్నూలు: సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా గోరుకల్లు జలాశయాన్ని ప్రారంభించనున్నారు. గోరుకల్లు జలాశయాన్ని ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. అక్కడ నుండి పులికనుక ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. కొలిమిగుండ్ల జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు.