న్యూఢిల్లి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో నేడు రాజ్యాంగ పరిరక్షణ దినం పాటిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల (అత్యాచారాల నివారణ) చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకు రావాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.