విజయవాడ, మేజర్న్యూస్ః కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ పీసీసీ అధ్య క్షులు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సాను భూ తిని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం, చికిత్సను అందిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమా దంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.