ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలుడిని దారుణంగా చంపిన కుక్కలు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 03:59 PM

మహారాష్ట్ర సతారాలోని జగ్‌తప్ వస్తీలో దారుణం జరిగింది. రాజ్‌వీర్ అనే మూడేళ్ల బాలుడిపై 15 కుక్కలు దాడి చేశాయి. అతని శరీర భాగాల్ని వేరు చేశాయి. ఆ సమయంలో బాలుడి తల్లి ఇంటి దగ్గర్లలోని పొలంలో పని చేస్తోంది. కాసేపటి తర్వాత ఆ తల్లి తన కొడుకు కోసం వెతకగా ఇంటికి సమీపంలోని పొలంలో రాజ్‌వీర్ మృతదేహం కనిపించింది. అతడి శరీరాన్ని కుక్కలు ఛిద్రం చేశాయి. కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com